Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాగా వేస్తున్న ఒమిక్రాన్ వైరస్ - కీలక నిర్ణయం తీసుకున్న బ్రిటన్

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (11:56 IST)
సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వైరస్ ఇపుడు ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఈ వైరస్ దెబ్బకు అనేక దేశాలు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. పలు దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై కూడా నిషేధం విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్ సర్కారు ఇపుడు కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో 30 యేళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ ఇవ్వాలని నిర్ణయించింది. 
 
ఈ క్రమంలో బూస్టర్ డోస్‌కు సంబంధించిన బుకింగ్స్ సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే40 యేళ్లు పైబడిన వారికి బూస్టచర్ డోసులను అక్కడి ప్రభుత్వం అందజేస్తున్న విషయం తెల్సిందే. ఇపుడు 30 యేళ్లు పైబడిన వారికి కూడా ఈ డోస్‌లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ డోస్‌లను వేయించుకునేందుకు ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments