Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత సైన్యమా కాస్కో.. మరిన్ని దాడులు జరుగుతాయ్: జైషే

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (10:38 IST)
భారత్‌లో మరిన్ని దాడులు జరుగుతాయని.. ఏ క్షణమైనా ఆ దాడులు జరుగవచ్చునని ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ భారత్‌ని రెచ్చగొట్టేందుకు మరో వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో ఒక టెర్రరిస్ట్ మాట్లాడుతూ.... భారత్‌లో మరిన్ని దాడులు జరుగుతాయని.. ధైర్యం ఉంటే ఎదుర్కోమని భారత సైన్యానికి సవాలు విసిరాడు. దీంతో పుల్వామా ఆత్మాహుతి దాడి పాక్ పనేనని ముందు నుండి ఆరోపిస్తున్న భారత్‌కు ప్రస్తుతం మరో ఆధారం లభించింది. 
 
కాగా పుల్వామాలో భారత సీఆర్పీఎఫ్‌ బలగాల కాన్వాయ్‌పై జరిగిన దాడిలో తమ ప్రమేయం లేదని బుకాయిస్తున్న పాకిస్తాన్‌కు తాజాగా విడుదల చేసిన వీడియో ద్వారా ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ షాక్ ఇచ్చింది. పుల్వామా ఉగ్రదాడిలో పాకిస్తాన్ ప్రమేయం లేదని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఖండించిన విషయం తెలిసిందే.

పుల్వామా దాడిలో పాకిస్తాన్ పాత్ర ఉంటే.. ఆధారాలు చూపాలంటూ భారత్‌ను ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో జైష్ మరో వీడియోను విడుదల చేసి పాకిస్థాన్‌కు గట్టి షాక్ ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments