Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత సైన్యమా కాస్కో.. మరిన్ని దాడులు జరుగుతాయ్: జైషే

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (10:38 IST)
భారత్‌లో మరిన్ని దాడులు జరుగుతాయని.. ఏ క్షణమైనా ఆ దాడులు జరుగవచ్చునని ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ భారత్‌ని రెచ్చగొట్టేందుకు మరో వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో ఒక టెర్రరిస్ట్ మాట్లాడుతూ.... భారత్‌లో మరిన్ని దాడులు జరుగుతాయని.. ధైర్యం ఉంటే ఎదుర్కోమని భారత సైన్యానికి సవాలు విసిరాడు. దీంతో పుల్వామా ఆత్మాహుతి దాడి పాక్ పనేనని ముందు నుండి ఆరోపిస్తున్న భారత్‌కు ప్రస్తుతం మరో ఆధారం లభించింది. 
 
కాగా పుల్వామాలో భారత సీఆర్పీఎఫ్‌ బలగాల కాన్వాయ్‌పై జరిగిన దాడిలో తమ ప్రమేయం లేదని బుకాయిస్తున్న పాకిస్తాన్‌కు తాజాగా విడుదల చేసిన వీడియో ద్వారా ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ షాక్ ఇచ్చింది. పుల్వామా ఉగ్రదాడిలో పాకిస్తాన్ ప్రమేయం లేదని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఖండించిన విషయం తెలిసిందే.

పుల్వామా దాడిలో పాకిస్తాన్ పాత్ర ఉంటే.. ఆధారాలు చూపాలంటూ భారత్‌ను ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో జైష్ మరో వీడియోను విడుదల చేసి పాకిస్థాన్‌కు గట్టి షాక్ ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

తర్వాతి కథనం
Show comments