Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేయసికి సర్ప్రైజ్ సెల్ఫీ ఫోటో ఇచ్చేందుకు సింహాలు బోనులోకి వెళ్లిన ప్రియుడు

ఐవీఆర్
శుక్రవారం, 3 జనవరి 2025 (16:15 IST)
సెల్ఫీల పిచ్చి ఎంతోమంది ప్రాణాలను తీస్తోంది. కొంతమందిని చావు చివరి వరకూ తీసుకుని వెళ్తోంది. ఈ వార్తలను చూసైనా పాఠాలు నేర్చుకోవడం లేదు. మళ్లీ అలాంటి తప్పులను చేస్తూ ప్రాణాలను బలి చేసుకుంటున్నారు చాలామంది. తాజాగా తన ప్రేయసికి సర్ప్రైజ్ సెల్ఫీ ఇచ్చేందుకు సింహాలు బోనులోకి వెళ్లాడు ఓ ప్రియుడు. అంతే.. వాటి దాడికి ప్రాణాలు కోల్పోయాడు.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఉజ్బెకిస్తాన్ దేశంలో ఓ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ మెప్పు కోసం సింహాల బోనులోకి వెళ్లాడు. అక్కడికి వెళ్లి పడుకుని వున్న 3 సింహాలతో సెల్ఫీ దిగాడు. అవి నిశ్శబ్దంగా వుండటాన్ని చూసి.. సింబా సైలెంటుగా వుండూ అంటూ మెల్లగా అరిచాడు. అంతే... ఆ అరుపు విని ఆ 3 సింహాలు అతడిపై దాడి చేసాయి. దీనితో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments