Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌తో పొరుగు దేశాలకు తలనొప్పి.. కాశ్మీర్‌లో అది చట్టవిరుద్ధం..

Webdunia
గురువారం, 28 మే 2020 (15:08 IST)
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మళ్లీ భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వం దురహంకారపూరిత విస్తరణా విధానాన్ని అమలు చేస్తుందని ఆరోపించారు. అందువల్లే భారత్‌కు పొరుగుగా వున్న దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు. దీనివల్ల భారత్‌తో సరిహద్దులు పంచుకుంటున్న దేశాలన్నింటికీ ముప్పేనని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. 
 
భారత్ తీసుకువచ్చిన పౌరసత్వ చట్టం, నేపాల్‌తో సరిహద్దు వివాదం, ఫ్లాగ్ ఆపరేషన్ తదితరాలతో భారత్ ప్రమాదకారిగా మారిందని తన సోషల్ మీడియా ఖాతాలో ఇమ్రాన్ ఖాన్ కామెంట్స్ చేశారు.
 
నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న ఖాన్ ట్వీట్ చేస్తూ, ''నాజీ లెబెన్‌స్రామ్ (లివింగ్ స్పేస్)కు సమానమైన హిందుత్వ ఆధిపత్య మోడీ ప్రభుత్వం దాని అహంకార విస్తరణ విధానాలతో భారతదేశ పొరుగువారికి ముప్పుగా మారుతోందన్నారు. ఇంకా జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ను రద్దు చేయడాన్ని తప్పుబట్టారు. దీనిని "చట్టవిరుద్ధం" అంటూ అభివర్ణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments