Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌తో పొరుగు దేశాలకు తలనొప్పి.. కాశ్మీర్‌లో అది చట్టవిరుద్ధం..

Webdunia
గురువారం, 28 మే 2020 (15:08 IST)
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మళ్లీ భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వం దురహంకారపూరిత విస్తరణా విధానాన్ని అమలు చేస్తుందని ఆరోపించారు. అందువల్లే భారత్‌కు పొరుగుగా వున్న దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు. దీనివల్ల భారత్‌తో సరిహద్దులు పంచుకుంటున్న దేశాలన్నింటికీ ముప్పేనని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. 
 
భారత్ తీసుకువచ్చిన పౌరసత్వ చట్టం, నేపాల్‌తో సరిహద్దు వివాదం, ఫ్లాగ్ ఆపరేషన్ తదితరాలతో భారత్ ప్రమాదకారిగా మారిందని తన సోషల్ మీడియా ఖాతాలో ఇమ్రాన్ ఖాన్ కామెంట్స్ చేశారు.
 
నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న ఖాన్ ట్వీట్ చేస్తూ, ''నాజీ లెబెన్‌స్రామ్ (లివింగ్ స్పేస్)కు సమానమైన హిందుత్వ ఆధిపత్య మోడీ ప్రభుత్వం దాని అహంకార విస్తరణ విధానాలతో భారతదేశ పొరుగువారికి ముప్పుగా మారుతోందన్నారు. ఇంకా జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ను రద్దు చేయడాన్ని తప్పుబట్టారు. దీనిని "చట్టవిరుద్ధం" అంటూ అభివర్ణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments