Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రమూకల ఊచకోత.. 43మంది వ్యవసాయ కూలీలను చంపేశారు..

Webdunia
సోమవారం, 30 నవంబరు 2020 (12:02 IST)
ఉగ్రమూకలు రెచ్చిపోయారు. ఈశాన్య నైజీరియాలోని మైదుగురి నగర సమీపంలోని కోషోబ్లో బోకోహరమ్ తీవ్రవాదులు అత్యంత దారుణంగా 43మందిని హతమార్చారు. పొలంలో పనిచేసుకుంటున్న వ్యవసాయ కూలీలను తీసుకెళ్లి చేతులు కట్టేసి, గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఇది అత్యంత భయానక ఘటనగా ఐక్యరాజ్య సమితి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ఎడ్వర్డ్ కల్లోన్ పేర్కొనారు. 
 
బోకోహారమ్ తీవ్రవాదులే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపారు. ఉగ్రవాదుల చేతిలో మృతి చెందిన రైతులకు నైజీరియా ప్రభుత్వం సామూహిక అంత్యక్రియలు నిర్వహించింది. హత్యకు గురైన రైతు కూలీల్లో పదిమంది మహిళలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై నైజీరియా అధ్యక్షుడు మహ్మద్ బుహారి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments