Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రమూకల ఊచకోత.. 43మంది వ్యవసాయ కూలీలను చంపేశారు..

Webdunia
సోమవారం, 30 నవంబరు 2020 (12:02 IST)
ఉగ్రమూకలు రెచ్చిపోయారు. ఈశాన్య నైజీరియాలోని మైదుగురి నగర సమీపంలోని కోషోబ్లో బోకోహరమ్ తీవ్రవాదులు అత్యంత దారుణంగా 43మందిని హతమార్చారు. పొలంలో పనిచేసుకుంటున్న వ్యవసాయ కూలీలను తీసుకెళ్లి చేతులు కట్టేసి, గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఇది అత్యంత భయానక ఘటనగా ఐక్యరాజ్య సమితి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ఎడ్వర్డ్ కల్లోన్ పేర్కొనారు. 
 
బోకోహారమ్ తీవ్రవాదులే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపారు. ఉగ్రవాదుల చేతిలో మృతి చెందిన రైతులకు నైజీరియా ప్రభుత్వం సామూహిక అంత్యక్రియలు నిర్వహించింది. హత్యకు గురైన రైతు కూలీల్లో పదిమంది మహిళలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై నైజీరియా అధ్యక్షుడు మహ్మద్ బుహారి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments