Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర మాజీ మంత్రి పంకజ ముండేకు కోవిడ్ పాజిటివ్

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (18:26 IST)
రోజూ కరోనా కేసులు దేశంలో పెరిగిపోతున్న వేళ.. సామాన్య ప్రజల నుంచి సెలెబ్రిటీల వరకు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా బీజేపీ నాయకురాలు, మహారాష్ట్ర మాజీ మంత్రి పంకజ ముండే కరోనా బారిన పడ్డారు. తనకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో కొవిడ్-19 పాజిటివ్ అని తేలిందనీ తెలిపారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నానని ఆమె ఇవాళ ట్విటర్లో వెల్లడించారు.
 
''నాకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. ఇప్పటికే నేను స్వీయ నిర్బంధంలో ఉన్నాను. అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాను. నేను ఇటీవల చాలామంది కరోనా బాధితులను కలుసుకున్నాను. అక్కడే నాకు ఇన్ఫెక్షన్ సోకి ఉండాలి..'' అని ఆమె పంకజ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.ఇటీవల తనకు సమీపంగా మెలిగిన వారంతా స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆమె కోరారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments