Webdunia - Bharat's app for daily news and videos

Install App

పక్షి పిల్ల నోటిలో సిగరెట్ ముక్క.. వైరల్ అవుతున్న ఫోటో..

Webdunia
బుధవారం, 3 జులై 2019 (18:40 IST)
అమెరికాలో ఓ పక్షి తన పిల్లకు సిగరెట్ బడ్స్ తినిపించే ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఫ్లోరిడా సముద్ర తీరంలో బ్లాక్ స్కిమ్మర్ పక్షి.. తన పిల్లకు సిగరెట్ బడ్స్ తినిపించే ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. 
 
ఈ ఫోటో వైరల్ కావడం పక్కన బెడితే.. మానవుల తప్పిదాలను కూడా ఎత్తిచూపుతోంది. సిగరెట్‌లోని దూదిని ఆహారంగా భావించి పక్షులు తన పిల్లలకు అందించడం ద్వారా పక్షులకు మానవులు మంచి చేసిన వారవుతారా అనే కోణంలో ఈ ఫోటోపై చర్చ సాగుతోంది. 
 
గత 39 సంవత్సరాల్లో సముద్ర తీరాల్లో మాత్రం 60 మిలియన్ల సిగరెట్ బడ్స్‌ను తొలగించినట్లు ఓ అధ్యయనం తేలింది. ఈ ప్రపంచం మానవుల కోసం మాత్రమే సృష్టించబడలేదని, పక్షులు, జంతువులకు కూడా సొంతమని.. సామాజిక వేత్తలు ఈ ఫోటోను షేర్ చేస్తూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
 
పర్యావరణ పరిరక్షణ కోసం ఈ ఫోటోను చూసిన తర్వాతైనా మానవులు నడుం బిగించాలని వారు హితవు పలుకుతున్నారు. ఈ ఫోటోను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కరెన్ మోసన్ తన కెమెరాలో బంధించి.. ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఇకపై సిగరెట్ కాల్చితే మిగిలిన ముక్కను ఇలా పారేయకండి అంటూ విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments