Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ట్రంప్ పైన కసితో జో బైడెన్ కి గుద్దేసిన అమెరికన్లు

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (16:42 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల్లో డెమొక్రెటికి అభ్యర్థి జో బైడెన్ గెలుపు దాదాపు ఖరారైంది. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో బైడెన్ ముందుకు దూసుకొచ్చారు. ప్రస్తుతం ట్రంప్‌కు 214 ఎలక్టోరల్ ఓట్లు రాగా, బైడెన్ 264 ఎలక్టోరల్ ఓట్లతో ముందంజలో ఉన్నారు.
 
ఇక ఎన్నికల ఫలితాలపై జో బైడెన్ స్పంధించారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలువబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపుపై విశ్వాసం ఉందని తుది ఫలితం వచ్చేవరకు ప్రతి ఒక్కరూ సంయమనంతో ఉండాలని సూచించారు. ఓట్ల లెక్కింపుపై బైడెన్ స్పందిస్తూ ట్రంప్ పైన దాదాపు 40 లక్షల ఓట్ల మెజారిటితో గెలువబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు.
 
తమ పార్టీకి 7.5 కోట్ల ఓట్లు పోలయ్యాయని తెలిపారు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఏ వ్యక్తికి కూడా ఇన్ని ఓట్లు పోలవ్వలేదని తెలిపారు. మరో వైపు దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులపై బైడెన్ స్పందించారు. దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కరోనా నియంత్రణ కోసం కఠిన చర్యలు చేపడుతానని బైడెన్ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments