Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాంకాంగ్‌ లో భారత్‌ విమానాల రాకపోకలపై నిషేధం

Webdunia
సోమవారం, 19 ఏప్రియల్ 2021 (11:12 IST)
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో.. భారత్‌ నుండి వచ్చే విమానాలను నిలిపివేస్తున్నట్లు హాంకాంగ్‌ ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం నుండి మే 3 వరకు భారత్‌ విమానాల రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్లు విమానా యాన శాఖ వర్గాలు తెలిపాయి.

భారత్‌తో పాటు పాకిస్తాన్‌, ఫిలిప్పీన్స్‌ నుండి వచ్చే విమానాలను కూడా నిలిపివేసినట్లు వెల్లడించారు. ఈ నెల ప్రారంభంలో ముంబయి, ఢిల్లీ నుండి వెళ్లిన రెండు విస్టారా విమానాల్లోని 50 మంది ప్రయాణికులకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్థారణైందని.. దీంతో ప్రభుత్వం ఈ నిర్నయం తీసుకున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.

అలాగే హాంకాంగ్‌కు వచ్చే ఇతర దేశాల ప్రయాణికులు కూడా కరోనా నెగిటివ్‌ సర్టిఫికేట్‌ను కలిగి ఉండాలని తెలిపింది. కాగా, ఈ అంశంపై విస్టారాను ప్రశ్నించగా స్పందించలేదని మీడియా తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments