Webdunia - Bharat's app for daily news and videos

Install App

29 రోజుల శిశువును బలిగొన్న కరోనా.. అత్యంత పిన్న కరోనా బాధితుడిగా..

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (17:46 IST)
కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలు అట్టుడికిపోతున్న నేపథ్యంలో.. దేశంలో కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే లక్ష మందికి పైగా కరోనాతో మృతి చెందారు. తాజాగా కరోనా వైరస్‌తో 29 రోజులు పసికందు ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. ఫిలిప్పీన్స్‌లోని బటంగస్ ప్రావిన్స్‌కు చెందిన 29 రోజుల శిశువు కరోన బారినపడి పుట్టి నెల కూడా గడవకుండానే ఊపిరి విడిచింది.
 
 ప్రపంచంలో కోవిడ బారినపడి మృతిచెందిన అత్యంత పిన్న కరోనా బాధితుడు ఈ శిశువే కావడం గమనార్హం. కరోనా సోకడంతో శిశువుకు శ్వాస పీల్చుకోవడం కష్టంగా మారింది. దీంతో డాక్టర్లు ఇంటెన్సీవ్ కేర్ యూనిట్ లో చికిత్స్ అందించారు. 
 
అయినా కూడా చిన్నారి ప్రాణాన్ని కాపాడలేకపోయారు. మొన్నీమధ్య ఫిలిప్పీన్స్‌లో ఇంతకుముందు ఏడేళ్ల చిన్నారి కూడా కరోనా వైరస్ సోకి మరణించిన సంగతి తెలిసిందే. రోగనిరోధక వ్యవస్థ సంక్రమణకు అతిగా స్పందించి శరీర అవయవాలను దెబ్బతీసినప్పుడు ఆ బిడ్డకు ప్రాణహాని తప్పలేదని వైద్యులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

What God is doing: దేవుడు ఏమి చేస్తున్నాడో దేవుడికి మాత్రమే తెలుసు.. వర్మ సెటైర్లు

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments