Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ లక్ష్మీకటాక్షం: ఒకే లాటరీ.. రూ.16కోట్లు గెలిచాడు.. అంతా భార్య అలక వల్లే..! (video)

Webdunia
బుధవారం, 15 మార్చి 2023 (18:08 IST)
శ్రీ లక్ష్మీ కటాక్షం అలా వుంటుంది. ఒకేసారి రెండు లాటరీలు తగలడంతో రూ.16కోట్లు గెలుచుకున్నాడు. వివరాల్లోకి వెళితే ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్‌కు చెందిన ఓ జంట గత 30 ఏళ్లుగా ఒకే నెంబర్ లాటరీ టికెట్ కొంటోంది. అయితే ఆ జంటకు నిరాశ తప్పలేదు. దీంతో తమ అదృష్టం ఇంతే అని సరిపెట్టుకున్నారు. 
 
ఓ రోజు తన పేరు మీద లాటరీ టికెట్ తీసుకోలేదని భార్య కోపంతో రగిలి అలిగింది. దీంతో ఆమె మొహంలో చిరునవ్వును చూడాలన్న కోరికతో ఆమె పేరు మీదే మరుసటి వారం రెండు లాటరీ టికెట్లను కొనుగోలు చేశాడు భర్త. అదృష్టం తలుపు తట్టడంతో ఒక్క రోజులోనే కోటీశ్వరులు అయ్యారు ఈ దంపతులు. 
 
అయితే గత వారం భార్య తన పేరు మీద లాటరీ తీసుకోవడం మరిచిపోయానని.. దీంతో తన భార్య తనపై అలిగిందని.. తన అలకను తీర్చడానికి తన పేరు మీదే ఈ వారం రెండు టిక్కెట్లను కొన్నానని ఆ భర్త చెప్పాడు. ఒక టికెట్ నెంబరు సెర్చ్ చేయగా వన్ మిలియన్ డాలర్లు గెలుచుకున్నట్లు తెలిసింది. 
 
ఆ తర్వాత రెండో టికెట్ నెంబర్ కూడా చూడగా దానికి లాటరీ తగలిందని ఆ భర్త హర్షం వ్యక్తం చేశాడు. రెండో టికెట్ నెంబర్ కూడా చూడగా దానికి లాటరీ తగలింది. మొత్తంగా రెండు టికెట్లకు కలిపి 2 మిలియన్ డాలర్లు వచ్చాయి. ఈ విషయాన్ని భార్యకు చెబితే ఎగిరి గంతులేసిందని వెల్లడించాడు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments