Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియా డార్లింగ్ నదిలో చేపలన్నీ తేలిపోయాయి... ఏమైంది?

Webdunia
గురువారం, 31 జనవరి 2019 (17:40 IST)
ఆస్ట్రేలియా నగరంలో డార్లింగ్ నదిలో దారుణం జరిగింది. ఈ నదిలోని వేలాది చేపలు, నీటిలో నివసించే జీవరాశులు నశించిపోయిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఇటీవల డార్లింగ్ నదిలోని చేపల్ని చనిపోవడం.. నీటిపై తేలియాడటం చూసిన జనమంతా షాక్ అయ్యారు. ఈ ఘటనపై జరిగిన దర్యాప్తులో.. ఆస్ట్రేలియాలోని కరువు కారణంగా, భారీ ఉష్ణోగ్రతలతో నదిలోని చేపలు చనిపోయినట్లు తేలింది. 
 
ఉష్ణోగ్రతలో మార్పు, ఆక్సిజన్ శాతం తగ్గడం, ఆల్కా విషపూరితంగా మారడంతో చేపలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు పడ్డాయని.. తద్వారా చనిపోయానని పరిశోధకులు తెలిపారు. అలాగే ఆస్ట్రేలియాలో ఏర్పడిన ఉష్ణోగ్రత మార్పుకు 40కి పైబడిన గుర్రాలు కూడా మృతి చెందాయి. గత 1939వ సంవత్సరానికి తర్వాత ఆస్ట్రేలియాలో ఇలాంటి ఉష్ణోగ్రతల్లో మార్పులు సంభవిస్తున్నాయని.. ఎండలు మండిపోతున్నాయని పరిశోధకులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments