Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీభత్సం సృష్టించిన రాయ్ టైఫూన్ తుఫాను : 75 మంది మృతి

Webdunia
ఆదివారం, 19 డిశెంబరు 2021 (10:03 IST)
ఫిలిప్పీన్స్ దేశంలో రాయ్ టైఫూన్ తుఫాను బీభత్సం సృష్టించింది. ఈ తుఫాను ధాటికి దాదాపు 75 మందికిపై ప్రజలు మృత్యువాతపడ్డారు. అలాగే, ఆ దేశంలోని అనేక ద్వీపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఫలితంగా అపారమైన ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లింది. 
 
బాధితులను ఆదుకునేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. బాధితులకు నీరు, ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. దక్షిణ, మధ్య ప్రాంతాలను తుఫాను ధ్వంసం చేయడంతో 3 లక్షల మంది ప్రజలు తమ ఇళ్లను, బీచ్ ఫ్రంట్ రిసార్ట్‌లను వదిలి పారిపోయారు. తుఫాను కారణంగా అనేక ప్రాంతాల్లో కమ్యూనికేషన్లు, విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. ఇళ్ళపై పైకప్పులు కూలిపోయాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments