Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైతీలో ఘోరం - పెట్రోల్ ట్యాంకర్ పేలి 50 మంది సజీవ దహనం

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (20:08 IST)
హైతీలోని క్యాప్ హైటియన్ నగరంలో ఘోరం జరిగింది. గ్యాస్ ట్యాంకర్ ఒటి పేలడంతో ఏకంగా 50 మంది సజీవదహనమయ్యారు. ఈ మృతులను గుర్తించడం కూడా సాధ్యపడలేదు. ప్రమాద స్థలంలో ఒక శవాలతో శ్మశానంగా మారిపోయింది. 
 
దీనిపై ఆ నగర డిప్యూటీ మేచర్ పాట్రిక్ అల్మోనోర్ స్పందిస్తూ, హైటియన్ నగరంలో ఈ గ్యాస్ ట్యాంకర్ పేలిందని చెప్పారు. ఈ ప్రమాద స్థలంలో 50 నుంచి 54 వరకు సజీవంగా దహనమవడం చూశామని తెలిపారు. 
 
అలాగే, ప్రమాద స్థలానికి సమీపంలో ఉన్న అనేక గృహాలు కూడా కాలిపోయాయి. మృతులను గుర్తించడం, వారి వివరాలను తెలుసుకోవడం కష్టసాధ్యంగా మారిందని ఆయన చెప్పారు. ఇటీవల హైతీ దేశంలో కొన్ని ముఠాలు గ్యాప్ పైప్ లైన్లను స్వాధీనం చేసుకున్నాయి. దీంతో ఇక్కడ ఇంధన కొరత ఏర్పడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు సినిమాల్లో పెరిగిపోయిన తమిళ కంపోజర్ల హవా?

జానీపై కేసు పెట్టడం నేను షాక్ లో ఉన్నాను.. కొరియోగ్రాఫర్ అని మాస్టర్

ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా - అసలు కేసు కథేంటి?

"వీక్షణం" సినిమా రివ్యూ - వీక్షణం ఔట్ అండ్ ఔట్ ఎంగేజింగ్ థ్రిల్లర్..

#TheyCallHimOG - షూటింగ్‌లతో పవన్ బిజీ బిజీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments