Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైజీరియాలో బందిపోట్ల దుశ్చర్య - 43 మంది మృతి

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (14:05 IST)
నైజీరియా దేశం వణికిపోతోంది. ఒకవైపు ఉగ్రవాదులు, మరోవైపు స్మగ్లర్లు, ఇంకోవైపు బందిపోట్లు. ఈ ముగ్గురు మధ్య నైజీరియన్లు నలిగిపోతున్నారు. తాజాగా బందిపోట్లు జరిపిన కాల్పుల్లో 43 మంది మృత్యువాతపడ్డారు. 
 
స్థానికంగా జరుగుతున్న సంతలో మార్కెట్‌లో దుండగులు జరిపిన కాల్పుల్లో 43మంది మృతి చెందారు. నార్త్‌వెస్ట్‌లో ఉండే సకోటోలో ఈ దుర్ఘటన జరిగింది. 
 
గొరొన్యో అనే పల్లెలో ఆదివారంక కొందరు బందిపోట్లు జరిపిన కాల్పుల్లో 43మంది అక్కడికక్కడే మృతి చెందినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఘటనకు కారణాలపై ఎవరెవరు పాల్గొన్నారనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని ప్రభుత్వ అధికార ప్రతినిధి వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

నభా నటేష్ డార్లింగ్ చిత్రంలో నభా నటేష్ స్టైల్ లో రాహి రే సాంగ్

సినిమా పరిశ్రమకు కండిషన్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి

టీవీ చూస్తూ చిప్స్, పాప్ కార్న్ తినకండి.. సోనూసూద్‌లా సిట్-అప్‌లు, పుష్-అప్‌‌లు చేయండి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments