Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘనిస్థాన్‌లో ఉగ్రమూకలు.. కారు బాంబు పేలి 30మంది మృతి

Webdunia
శనివారం, 1 మే 2021 (16:07 IST)
ఆప్ఘనిస్థాన్‌లో ఉగ్రమూకలు విజృంభించారు. ఆప్ఘన్, తూర్పు లోగర్ ప్రావిన్స్‌లో శుక్రవారం రాత్రి కారు బాంబు పేలింది. ఈ ఘటనలో 30 మంది చనిపోయారు. వందమందికి పైగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో విద్యార్థులు అధికంగా ఉన్నారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 
 
తాలిబన్లు ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, వారి నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. రంజాన్ ను పురస్కరించుకుని ఉపవాస దీక్షల అనంతరం పలువురు లోగర్ ప్రావిన్స్‌లోని ఓ ఇల్లును గెస్ట్‌హౌస్‌గా వాడుకుంటున్నారు. 
 
శుక్రవారం రాత్రి ప్రార్థనల అనంతరం ఉపవాసం విడిచిన వారు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గెస్ట్ హౌస్‌కు ఆనుకుని ఉన్న రోడ్డుపై కారు బాంబు పేలింది. 
 
ఈ ధాటికి గెస్ట్‌హైస్ కుప్పకూలిపోయి 30 మంది ఘటనాస్థలిలోనే చనిపోయారు. సుమారు 100 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి , అన్నీ కోణాల్లో విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments