Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌లో వర్ష బీభత్సం - కొండ చరియలు విరిగిపడి 17 మంది మృతి

Webdunia
ఆదివారం, 18 సెప్టెంబరు 2022 (08:54 IST)
నేపాల్ దేశంలో భారీ వర్ష బీభత్స కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు ప్రాంతాల్లో సంభవించిన వేర్వేరు సంఘటనల్లో 17 మంది మృతి చెందారు. మరో 11 మందిని రెవెన్యూ సిబ్బంది రక్షించారు. 
 
క్షతగాత్రులను హెలికాఫ్టర్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలాగే, భారీ వర్షాల కారణంగా గల్లంతైన వారి కోసం అధికారులు గాలిస్తున్నారు. అనేక రహదారుల్లో కొండచరియలు విరిగిపడటంతో రోడ్లపై వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే, ఈ వర్ష బీభత్సం కారణంగా మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments