Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సచివాలయంలో మెగా హెల్త్ క్యాంపు... ముఖ్య అతిథి అజేయ కల్లం

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (18:12 IST)
ఆంధ్ర ప్రదేశ్ సచివాలయ సంఘం, ఆంధ్ర ప్రదేశ్ ఆయుష్ డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో   సచివాలయంలో ఈనెల 21 తేదీ నుంచి 24వ తేదీ వరకు ఆయుర్వేద వైద్యానికి సంబంధించి మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నారు. ఈ మెగా హెల్త్ క్యాంపులో 10 మంది ఆయుర్వేద వైద్య నిపుణులు 5 మంది హోమియో వైద్య నిపుణులు 5 మంది యోగా గురువులతో పాటు మొత్తం 40 మంది వైద్య బృందం పాల్గొని సచివాలయ ఉద్యోగులకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు అందిస్తారు.  ఇందులో వైద్య సేవల‌తోపాటు మందులు అన్నీ ఉచితంగా అందించనున్నారు.  

 
ఈ ఆయుర్వేద మెగా హెల్త్ క్యాంప్ ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం ఉదయం 11 గంటలకు మూడో బ్లాక్ లోని అసోసియేషన్ హాల్ లో జ‌రుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాల‌ని, మీడియా కూడా ఈ వైద్య సౌకర్యాన్ని వినియోగించుకోవల్సిందిగా ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం అధ్యక్షుడు కె.వెంకట రామిరెడ్డి కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments