Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సచివాలయంలో మెగా హెల్త్ క్యాంపు... ముఖ్య అతిథి అజేయ కల్లం

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (18:12 IST)
ఆంధ్ర ప్రదేశ్ సచివాలయ సంఘం, ఆంధ్ర ప్రదేశ్ ఆయుష్ డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో   సచివాలయంలో ఈనెల 21 తేదీ నుంచి 24వ తేదీ వరకు ఆయుర్వేద వైద్యానికి సంబంధించి మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నారు. ఈ మెగా హెల్త్ క్యాంపులో 10 మంది ఆయుర్వేద వైద్య నిపుణులు 5 మంది హోమియో వైద్య నిపుణులు 5 మంది యోగా గురువులతో పాటు మొత్తం 40 మంది వైద్య బృందం పాల్గొని సచివాలయ ఉద్యోగులకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు అందిస్తారు.  ఇందులో వైద్య సేవల‌తోపాటు మందులు అన్నీ ఉచితంగా అందించనున్నారు.  

 
ఈ ఆయుర్వేద మెగా హెల్త్ క్యాంప్ ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం ఉదయం 11 గంటలకు మూడో బ్లాక్ లోని అసోసియేషన్ హాల్ లో జ‌రుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాల‌ని, మీడియా కూడా ఈ వైద్య సౌకర్యాన్ని వినియోగించుకోవల్సిందిగా ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం అధ్యక్షుడు కె.వెంకట రామిరెడ్డి కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments