Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాతో చతురు కాదు... అలా చేసి యుద్ధంలో జయించగలదు...

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (17:39 IST)
రెండు దేశాల మధ్య యుద్ధం ఏర్పడితే పరస్పరం ఆయుధాలను, సాంకేతిక నైపుణ్యాలను, క్షిపణులు, జలాంతర్గాములను ఉపయోగించి పోరాడి ఏదో ఒక దేశం గెలుపొందడం సహజం. కానీ శత్రు దేశంలో వాతావరణాన్ని వారికి ప్రతికూలంగా చేసి శత్రు దేశాన్ని యుద్ధమే చేయనీయకుండా కట్టడి చేసి గెలుపొందిన దేశాలు కూడా ఉన్నాయి. వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా ఇది నిజం.
 
1955 నుండి 1975 మధ్య అమెరికాకు వియత్నాంకు మధ్య భీకర యుద్ధం జరిగింది. అయితే 1967 సంవత్సరం వియత్నాంలో యుద్ధ సమయంలో సాధారణ వర్షాకాలం వచ్చింది. ఈ సమయంలో వాతావరణం అనుకూలించక వియత్నాం యుద్ధాన్ని ఆపేయాల్సి వచ్చింది. అయితే వర్షాకాలం పూర్తయి నెలలు, సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా అక్కడ వర్షం ఆగకపోవడంతో వారికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. యుద్ధ వాహనాలు, విమానాలు సైనికులు ఎక్కడికీ కదలలేని పరిస్థితి. అయితే ఈ వర్షం కురవడానికి కారణం శత్రు దేశం అమెరికా.
 
అమెరికా ప్రభుత్వం అత్యంత రహస్యంగా వ్యూహం రచించి 'ఆపరేషన్ పపాయ' చేపట్టింది. దీని ప్రధాన ఉద్దేశం శత్రు దేశంలో వాతావరణ పరిస్థితులను వారికి ప్రతికూలంగా చేసి వారిని ఓడించడం. ప్రపంచంలోనే మొట్టమొదటగా వాతావరణాన్ని అస్త్రంగా చేసుకుని శత్రువులపై విజయం సాధించిన దేశం అమెరికా. ఇది జరిగిన కొన్ని సంవత్సరాలకు ఐక్యరాజ్యసమితి ఇలా వాతావరణంలో మార్పులకు కారణమయ్యే సాంకేతికతను యుద్ధంలో వినియోగించకూడదని చట్టం తీసుకొచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం