Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెక్సాస్‌లో ఆగంతకుడి కాల్పులు.. ఐదుగురు మృతి..

Webdunia
ఆదివారం, 1 సెప్టెంబరు 2019 (12:24 IST)
టెక్సాస్: అమెరికాలో టెక్సాస్‌లో సాయుధుడైన ఒక ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో 21 మంది గాయపడ్డారు. టెక్సాస్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాల్పులకు పాల్పడిన ఆగంతకుడు బైక్‌పై వచ్చాడు. 
 
అమెరికా పోస్టల్ విభాగానికి చెందిన ఒక టక్కును హైజాక్ చేసి, అక్కడున్న జనాలపై తుపాకీతో కాల్పులు జరిపాడు. 
ఆ ఆగంతకుడు టెక్సాస్‌కు చెందిన ఓడెసా, మిడ్‌ల్యాండ్ పట్టణాల సమీపంలో వాహనాన్ని నడిపాడు. 
 
ఈ నేపధ్యంలో పోలీసులు అక్కడున్న ప్రజలను అప్రమత్తం చేశారు. వారు రోడ్లపైకి రాకుండా నియంత్రిస్తూ, ఆ ఆగంతకుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. తరువాత అతనినిపై కాల్పులు జరిపి మట్టుబెట్టారు.

కాగా ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు న్యాయశాఖాధికారులు కూడా గాయపడ్డారు. మిడ్‌ల్యాండ్ లోని సినర్జీ‌లో గల ఒక సినిమా థియేటర్ సమీపంలో పోలీసులు ఆ ఆగంతకుడిపై కాల్పులు జరిపి అంతమొందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Ustad: ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై క్లాప్ కొట్టిన హరీశ్ శంకర్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments