Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోమాలియాలో ఉగ్రవాదుల ఘాతుకం.. వైద్యులను కిడ్నాప్ చేసి కాల్చేశారు..

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (16:16 IST)
సోమాలియాలో అల్‌ఖైదా అనుబంధ సంస్థ అయిన అల్ షబాబ్‌కు చెందిన తీవ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. తొమ్మిది మంది వైద్యులను ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా కాల్చి చంపేశారు. మొదట తొమ్మిది మంది డాక్టర్లను కిడ్నాప్ చేసిన సౌత్ సోమాలియాకు చెందిన ఉగ్రవాదులు ఆ తర్వాత వారిని కాల్చి చంపేశారు. అనంతరం వైద్యుల మృతదేహాలను మిడిల్ షాబెల్లీ ప్రావిన్స్ ప్రాంతంలోని బలాద్ నగరంలో పడేసి వెళ్లారు. దీంతో స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. 
 
కాగా, వైద్యులందరూ యువకులేనని, స్థానిక ఆస్పత్రుల్లో పని చేస్తున్నజూనియర్ డాక్టర్లుగా అధికారులు పేర్కొన్నారు. షరియా చట్టం యొక్క తీవ్రమైన సంస్కరణను దేశంలో విధించే ప్రయత్నంలో దేశవ్యాప్తంగా అనేక దాడులు చేస్తున్న అల్-షాబాబ్ ఉగ్రవాదులు ఈ పరిస్థితిని మరింత క్లిష్టతరం చేశారు. 1990 ప్రారంభంలో వంశ-ఆధారిత సాయుధ సమూహాల మధ్య అంతర్యుద్ధం చెలరేగినప్పటి నుండి సోమాలియా హింస జరుగుతూనే వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments