Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోమాలియాలో ఉగ్రవాదుల ఘాతుకం.. వైద్యులను కిడ్నాప్ చేసి కాల్చేశారు..

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (16:16 IST)
సోమాలియాలో అల్‌ఖైదా అనుబంధ సంస్థ అయిన అల్ షబాబ్‌కు చెందిన తీవ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. తొమ్మిది మంది వైద్యులను ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా కాల్చి చంపేశారు. మొదట తొమ్మిది మంది డాక్టర్లను కిడ్నాప్ చేసిన సౌత్ సోమాలియాకు చెందిన ఉగ్రవాదులు ఆ తర్వాత వారిని కాల్చి చంపేశారు. అనంతరం వైద్యుల మృతదేహాలను మిడిల్ షాబెల్లీ ప్రావిన్స్ ప్రాంతంలోని బలాద్ నగరంలో పడేసి వెళ్లారు. దీంతో స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. 
 
కాగా, వైద్యులందరూ యువకులేనని, స్థానిక ఆస్పత్రుల్లో పని చేస్తున్నజూనియర్ డాక్టర్లుగా అధికారులు పేర్కొన్నారు. షరియా చట్టం యొక్క తీవ్రమైన సంస్కరణను దేశంలో విధించే ప్రయత్నంలో దేశవ్యాప్తంగా అనేక దాడులు చేస్తున్న అల్-షాబాబ్ ఉగ్రవాదులు ఈ పరిస్థితిని మరింత క్లిష్టతరం చేశారు. 1990 ప్రారంభంలో వంశ-ఆధారిత సాయుధ సమూహాల మధ్య అంతర్యుద్ధం చెలరేగినప్పటి నుండి సోమాలియా హింస జరుగుతూనే వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments