Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్మీ మాజీ చీఫ్ తనయుడి కోసం అల్ జవహరి కుమార్తెలను విడిచిపెట్టిన పాకిస్థాన్

పాకిస్థాన్ ప్రభుత్వం మరోమారు ఉగ్రవాదుల ఒత్తిడికి తలొగ్గింది. ఫలితంగా అంతర్జాతీయ ఉగ్ర సంస్థ అల్ జవహరి కుమార్తెలను పాకిస్తాన్ ప్రభుత్వం విడిచిపెట్టింది.

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2016 (11:48 IST)
పాకిస్థాన్ ప్రభుత్వం మరోమారు ఉగ్రవాదుల ఒత్తిడికి తలొగ్గింది. ఫలితంగా అంతర్జాతీయ ఉగ్ర సంస్థ అల్ జవహరి కుమార్తెలను పాకిస్తాన్ ప్రభుత్వం విడిచిపెట్టింది. అల్‌ఖైదా ఉగ్రవాదుల చెరలో ఉన్న పాకిస్థాన్ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ అష్ఫక్ పర్వేజ్ కయానీ తనయుడిని విడిపించుకునేందుకుగాను అల్-జవహరి ఇద్దరు కూతుళ్లను పాక్ ప్రభుత్వం విడిచిపెట్టింది. 
 
ఈ విషయాన్ని 'అల్ ఖైదా' తన మ్యాగజైన్ అల్-మస్రాలో పేర్కొంది. అయితే, ఈ ఒప్పందానికి తొలుత పాకిస్థాన్ ప్రభుత్వం అంగీకరించలేదు. కానీ, కీలక స్థాయిలో జరిగిన సంప్రదింపుల నేపథ్యంలో ఈ ఒప్పందానికి పాక్ ప్రభుత్వం తలొగ్గాల్సి వచ్చింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments