Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్మీ మాజీ చీఫ్ తనయుడి కోసం అల్ జవహరి కుమార్తెలను విడిచిపెట్టిన పాకిస్థాన్

పాకిస్థాన్ ప్రభుత్వం మరోమారు ఉగ్రవాదుల ఒత్తిడికి తలొగ్గింది. ఫలితంగా అంతర్జాతీయ ఉగ్ర సంస్థ అల్ జవహరి కుమార్తెలను పాకిస్తాన్ ప్రభుత్వం విడిచిపెట్టింది.

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2016 (11:48 IST)
పాకిస్థాన్ ప్రభుత్వం మరోమారు ఉగ్రవాదుల ఒత్తిడికి తలొగ్గింది. ఫలితంగా అంతర్జాతీయ ఉగ్ర సంస్థ అల్ జవహరి కుమార్తెలను పాకిస్తాన్ ప్రభుత్వం విడిచిపెట్టింది. అల్‌ఖైదా ఉగ్రవాదుల చెరలో ఉన్న పాకిస్థాన్ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ అష్ఫక్ పర్వేజ్ కయానీ తనయుడిని విడిపించుకునేందుకుగాను అల్-జవహరి ఇద్దరు కూతుళ్లను పాక్ ప్రభుత్వం విడిచిపెట్టింది. 
 
ఈ విషయాన్ని 'అల్ ఖైదా' తన మ్యాగజైన్ అల్-మస్రాలో పేర్కొంది. అయితే, ఈ ఒప్పందానికి తొలుత పాకిస్థాన్ ప్రభుత్వం అంగీకరించలేదు. కానీ, కీలక స్థాయిలో జరిగిన సంప్రదింపుల నేపథ్యంలో ఈ ఒప్పందానికి పాక్ ప్రభుత్వం తలొగ్గాల్సి వచ్చింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో నాని "హిట్" చిత్రానికి శుభవార్త చెప్పిన ఏపీ సర్కారు!!

ఇంకా మనదేశంలో పాక్‌కు మద్దతిచ్చేవాళ్లున్నారా? శుద్దీకరణ జరగాల్సిందే: లావణ్య కొణిదెల

భాను దర్శకత్వంలో వినూత్న ప్రేమకథతో చిత్రం రాబోతోంది

షాలిని ఎన్నో త్యాగాలు చేసింది - ఈ క్రెడిట్ అంతా ఆమెదే : అజిత్ కుమార్

కన్నప్ప వర్సెస్ సింగిల్ మూవీ ట్రైలర్స్ కు నెటిజన్లు కామెంట్లు !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments