Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్ఘన్ మసీదులో ఉగ్రదాడి... 18 మంది మృత్యువాత

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (18:04 IST)
ఆప్ఘనిస్తాన్ దేశంలో బాంబుల మోతతో దద్ధరిల్లిపోయింది. తాలిబన్ల పాలనలో ఉన్న ఈ దేశంలో శుక్రవారం ఓ మసీదులో ఉగ్రవాదులు బాంబులతో విరుచుకుపడ్డారు. దీంతో 18 మంది మృత్యువాతపడ్డారు. తాలిబన్ల మద్దతు మతగురువు లక్ష్యంగా చేసుకుని ఈ ఉగ్రదాడి జరిగింది.
 
శుక్రవారం మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఉగ్రవాదులు ఈ దాడికి తెగబడ్డారు. వెస్ట్ ఆప్ఘనిస్తాన్ హెరాత్ నగరంలో గుజార్గా మసీదులో శుక్రవారం మధ్యాహ్నం ఈ పేలుడు సంభవించింది. ఇందులో పేలుడు జరిగిన ప్రాంతంలోనే 18 మంది చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments