పిల్లిని స్పీడ్ పోస్టు ద్వారా పంపిన వ్యక్తి.. చివరికి ఏమైందంటే?

Webdunia
శనివారం, 12 జనవరి 2019 (17:32 IST)
ఓ పెంపుడు పిల్లిని పెంచుకోవడం కష్టతరం కావడంతో ఓ వ్యక్తి స్పీడ్ పోస్టులో ప్యాక్ చేసి పంపాడు. దీంతో ఆ వ్యక్తిపై భారీ జరిమానా విధించారు. ఈ ఘటన తైవాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అట్టె పెట్టేలో ఓ పిల్లిని వుంచి ఓ జిల్లాలోని జూకు పంపాడు 33 ఏళ్ల యాంగ్ అనే వ్యక్తి. పిల్లిని ఇలా బాక్సులో వుంచి స్పీడ్ పోస్ట్ పంపడం ద్వారా తైవాన్ జంతు భద్రత చట్టాన్ని ఉల్లంఘించడమేనని పోలీసులు తెలిపారు. 
 
అందుచేత 60వేల న్యూ తైవాన్ డాలర్ల జరిమానాను యాంగ్‌కు విధించడం జరిగింది. ఈ పిల్లిని అట్ట పెట్టె నుంచి బయటికి తీసి యాంటీ-బయోటిక్ ఇంజెక్షన్ ఇవ్వడం జరిగిందని పోలీసులు తెలిపారు. అంతేగాకుండా.. పోలీసులు, జంతు సంరక్షణ కేంద్రం అధికారులు యాంగ్‌ను విచారించగా.. పిల్లిని పెంచడం కష్టతరంగా మారిందని.. ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగానే.. జంతు సంరక్షణ కేంద్రానికి పోస్టు ద్వారా పంపాపని చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dr. Kamakshi: ఆ దర్శకుడి కంఫర్ట్ తోనే వరుస సినిమాలు : డాక్టర్ కామాక్షి భాస్కర్ల

ఐటెమ్ సాంగ్ చేయమని ఎవరూ అడగలేదు... మీ ఫ్యామిలీలో ఎవరినైనా చేయమన్నారేమో.... ఖుష్బూ

2 నెలలుగా చదువుకు ఫీజులు చెల్లించడం లేదు : కరిష్మా కపూర్ పిల్లలు

రాజమౌళి ప్రశంసలు తనకు దక్కిన గౌరవం : పృథ్విరాజ్ సుకుమారన్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments