Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లిని స్పీడ్ పోస్టు ద్వారా పంపిన వ్యక్తి.. చివరికి ఏమైందంటే?

Webdunia
శనివారం, 12 జనవరి 2019 (17:32 IST)
ఓ పెంపుడు పిల్లిని పెంచుకోవడం కష్టతరం కావడంతో ఓ వ్యక్తి స్పీడ్ పోస్టులో ప్యాక్ చేసి పంపాడు. దీంతో ఆ వ్యక్తిపై భారీ జరిమానా విధించారు. ఈ ఘటన తైవాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అట్టె పెట్టేలో ఓ పిల్లిని వుంచి ఓ జిల్లాలోని జూకు పంపాడు 33 ఏళ్ల యాంగ్ అనే వ్యక్తి. పిల్లిని ఇలా బాక్సులో వుంచి స్పీడ్ పోస్ట్ పంపడం ద్వారా తైవాన్ జంతు భద్రత చట్టాన్ని ఉల్లంఘించడమేనని పోలీసులు తెలిపారు. 
 
అందుచేత 60వేల న్యూ తైవాన్ డాలర్ల జరిమానాను యాంగ్‌కు విధించడం జరిగింది. ఈ పిల్లిని అట్ట పెట్టె నుంచి బయటికి తీసి యాంటీ-బయోటిక్ ఇంజెక్షన్ ఇవ్వడం జరిగిందని పోలీసులు తెలిపారు. అంతేగాకుండా.. పోలీసులు, జంతు సంరక్షణ కేంద్రం అధికారులు యాంగ్‌ను విచారించగా.. పిల్లిని పెంచడం కష్టతరంగా మారిందని.. ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగానే.. జంతు సంరక్షణ కేంద్రానికి పోస్టు ద్వారా పంపాపని చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments