Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రామా థియేటర్‌పై రష్యా దాడి.. 300 మంది మృతి

Webdunia
శుక్రవారం, 25 మార్చి 2022 (19:49 IST)
ఉక్రెయిన్‌ నగరాలపై రష్యా భీకర దాడులు కొనసాగుతున్నాయి. వ్యూహాత్మక ఓడరేవు నగరమైన మరియూపోల్‌లో ఆశ్రయం పొందుతున్న డ్రామా థియేటర్‌పై గత వారంలో రష్యా దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. 
 
డ్రామా థియేటర్‌పై రష్యా జరిపిన దాడిలో సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. థియేటర్‌లో పౌరులు ఆశ్రయం పొందుతున్నారని రష్యాకు తెలుసునని, విచక్షణారహితంగా దాడిచేసి విధ్వంసానికి పాల్పడిందని ఆరోపించింది.
 
రష్యా బాంబు దాడి సమయంలో డ్రామా థియేటర్‌లో 1,000 నుంచి 1200 మంది వరకు పౌరులు ఆశ్రయం పొందుతున్నారు. 
 
ఈ ఘటనలో ప్రాణనష్టంపై అప్పుడు అంచనాకు రాలేకపోయారు. పేలుడు ధాటికి థియేటర్‌ తీవ్రంగా ధ్వంసమైనట్లు బయటకు వచ్చిన ఫోటోలను బట్టి తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments