Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీకి వెళ్లొచ్చిన మంత్రులతో కేసీఆర్ భేటీ..

Webdunia
శుక్రవారం, 25 మార్చి 2022 (18:12 IST)
ఢిల్లీ పర్యటన నుంచి తిరిగొచ్చిన మంత్రులతో ప్రగతి భవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు మంత్రులు నిరంజ‌న్ రెడ్డి, గంగుల క‌మ‌లాక‌ర్, పువ్వాడ అజ‌య్, ప్ర‌శాంత్ రెడ్డి వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. 
 
ఈ మంత్రులు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో జరిగిన చర్చలను సీఎంకు వివరించారు. ఈ నేప‌థ్యంలో ధాన్యం కొనుగోళ్ల‌పై కార్యాచ‌ర‌ణ ప‌ట్ల మంత్రుల‌తో సీఎం చ‌ర్చిస్తున్నారు. కేంద్రం నుంచి ఎలాంటి హామీ లభించకుండానే మంత్రులు తిరిగి హైదరాబాద్‌కు వచ్చారు.
 
ఇదిలా ఉంటే..  తెలంగాణ యాసంగి ధాన్యం మొత్తాన్ని పంజాబ్ తరహాలోనే కేంద్రమే కొనుగోలు చేయాలని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. 40 ఏళ్ల రాజకీయంలో తాను కెసిఆర్ లాంటి సీఎ ని చూడలేదని అన్నారు. 
 
ఉమ్మడి రాష్ట్రంలో  ఏ గ్రామం, తండాకు పోయినా నీళ్ళ బాధలే. కానీ ప్రస్తుతం ఇంటింటికీ నల్లాలతో శుద్ధి చేసిన మంచినీళ్ళు వస్తున్నాయి. మరి వాళ్ళు ఏమి చేశారు? అని సూటిగా బీజేపీ, కాంగ్రెస్‌లను ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments