Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీకి వెళ్లొచ్చిన మంత్రులతో కేసీఆర్ భేటీ..

Webdunia
శుక్రవారం, 25 మార్చి 2022 (18:12 IST)
ఢిల్లీ పర్యటన నుంచి తిరిగొచ్చిన మంత్రులతో ప్రగతి భవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు మంత్రులు నిరంజ‌న్ రెడ్డి, గంగుల క‌మ‌లాక‌ర్, పువ్వాడ అజ‌య్, ప్ర‌శాంత్ రెడ్డి వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. 
 
ఈ మంత్రులు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో జరిగిన చర్చలను సీఎంకు వివరించారు. ఈ నేప‌థ్యంలో ధాన్యం కొనుగోళ్ల‌పై కార్యాచ‌ర‌ణ ప‌ట్ల మంత్రుల‌తో సీఎం చ‌ర్చిస్తున్నారు. కేంద్రం నుంచి ఎలాంటి హామీ లభించకుండానే మంత్రులు తిరిగి హైదరాబాద్‌కు వచ్చారు.
 
ఇదిలా ఉంటే..  తెలంగాణ యాసంగి ధాన్యం మొత్తాన్ని పంజాబ్ తరహాలోనే కేంద్రమే కొనుగోలు చేయాలని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. 40 ఏళ్ల రాజకీయంలో తాను కెసిఆర్ లాంటి సీఎ ని చూడలేదని అన్నారు. 
 
ఉమ్మడి రాష్ట్రంలో  ఏ గ్రామం, తండాకు పోయినా నీళ్ళ బాధలే. కానీ ప్రస్తుతం ఇంటింటికీ నల్లాలతో శుద్ధి చేసిన మంచినీళ్ళు వస్తున్నాయి. మరి వాళ్ళు ఏమి చేశారు? అని సూటిగా బీజేపీ, కాంగ్రెస్‌లను ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments