Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లోకి చైనా బ్యాక్టీరియా మైక్రోప్లాస్మా.. ఏడు కేసులు నమోదు

Webdunia
గురువారం, 7 డిశెంబరు 2023 (12:13 IST)
చైనా బ్యాక్టీరియా మైకోప్లాస్మా న్యుమోనియా భారతదేశంలోకి ప్రవేశించింది. చైనాలో ఈ వ్యాధి బీభత్సం సృష్టిస్తోంది. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఆసుపత్రి ఏప్రిల్ - సెప్టెంబర్ మధ్య ఏడు మైకోప్లాస్మా న్యుమోనియా కేసులను గుర్తించింది.
 
భారతదేశంలో మైకోప్లాస్మా న్యుమోనియాను గుర్తించడానికి నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. ఇంకా పోషకాహారం తీసుకోవడం.. వ్యాధినిరోధక శక్తిని పెంచడం ద్వారా పిల్లల్లో న్యూమోనియాను దూరం చేసుకోవచ్చునని వైద్యులు చెప్తున్నారు. ఇంకా సూర్యరశ్మి పిల్లల శరీరంపై పడేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#TheyCallHimOG - షూటింగ్‌లతో పవన్ బిజీ బిజీ

రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments