Webdunia - Bharat's app for daily news and videos

Install App

54 యేళ్ల మహిళను మింగిన 7 మీటర్ల కొండచిలువ.. ఎక్కడ?

తమ కూరగాయల తోటలోకి వెళ్లిన 54 యేళ్ల మహిళను ఏడు మీటర్ల పొడవుండే కొండచిలువ ఒకటి మింగేసింది. ఈ ఘటన ఇండోనేషియాలోని మునా ఏజెన్సీ ప్రాంతంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
శనివారం, 16 జూన్ 2018 (17:29 IST)
తమ కూరగాయల తోటలోకి వెళ్లిన 54 యేళ్ల మహిళను ఏడు మీటర్ల పొడవుండే కొండచిలువ ఒకటి మింగేసింది. ఈ ఘటన ఇండోనేషియాలోని మునా ఏజెన్సీ ప్రాంతంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
సెంట్రల్ ఇండోనేషియాలోని మునా ఏజెన్సీలో 54 యేళ్ల వా టిబా అనే మహిళ గురువారం సాయంత్రం తమ కూరగాయల తోటలోకి వెళ్లింది. ఆ తర్వాత ఆమె అదృశ్యమైంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు గాలించినా ఆమె అచూకీ తెలుసుకోలేక పోయారు. 
 
మరుసటిరోజు ఉదయం గ్రామస్థులంతా కలిసి ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో భారీ పైతాన్‌ (కొండచిలువ)ను కనుగొన్నారు. ఆ కొండ చిలువ కడుపు బాగా ఉబ్బి ఉండటంతో గ్రామస్థులంతా కలిసిదాన్ని పట్టుకుని కోయగా, దాని కడుపులో అదృష్యమైన మహిళ మృతదేహం కనిపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments