Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో రొమాన్స్‌కు అడ్డొస్తున్నాడనీ భర్తను చంపి భార్య - సహకరించిన కుమారుడు

తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లాలో మరో వివాహేతర హత్య జరిగింది. ఇటీవల ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను చంపేసి.. ఆ తర్వాత ప్రియుడికి ప్లాస్టిక్ సర్జరీ చేసి భర్త స్థానంలో తీసుకొచ్చేందుకు ఓ మహి

Webdunia
శనివారం, 16 జూన్ 2018 (16:43 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లాలో మరో వివాహేతర హత్య జరిగింది. ఇటీవల ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను చంపేసి.. ఆ తర్వాత ప్రియుడికి ప్లాస్టిక్ సర్జరీ చేసి భర్త స్థానంలో తీసుకొచ్చేందుకు ఓ మహిళ చేసిన ప్రయత్నం విఫలమై జైలు ఊచలు లెక్కిస్తున్న విషయతెల్సిందే. ఇపుడు తాజాగా తన ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను భార్య చంపేసింది. ఇందుకోసం కుమారుడు సహకరించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
కల్వకుర్తి పట్టణం హనుమాన్ నగర్ కాలనీకి చెందిన కావలి మల్లయ్య(45), పార్వతమ్మ అనే దంపతులు ఉన్నారు. వీరికి శ్రీకాంత్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయితే, పార్వతమ్మకు అదేప్రాంతానికి చెందిన రాములు అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరి అక్రమ సంబంధానికి భర్త మల్లయ్య అడ్డుతగులడమే కాకుండా, వారిద్దరినీ హెచ్చరిస్తూ వచ్చాడు. 
 
దీంతో ప్రియుడు రాములు, కుమారుడు శ్రీకాంత్‌లతో కలిసి భర్త మల్లయ్యను భార్య పార్వతమ్మ మట్టుబెట్టింది. ఆతర్వాత శవాన్ని ముక్కలు ముక్కలుగా గోనె సంచల్లో కట్టి నాగనూల్ చెరువులో పడేశారు. తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది. 
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... విచారణ చేపట్టిగా అసలు విషయం వెల్లడైంది. దీంతో పార్వతమ్మను అదుపులోకి తీసుకుని విచారించగా నిజం కక్కింది. దీంతో పార్వతమ్మ, ప్రియుడు రాములు, కొడుకు శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతీ అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయీ ఉంటాడు : డియర్ ఉమ సుమయ రెడ్డి

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

తారక్ అద్భుతమైన నటుడు : ఎస్ఎస్ రాజమౌళి

Madhuram: తినడం మానేసి కొన్ని రోజులు నీళ్లు మాత్రమే తాగాను : ఉదయ్ రాజ్

డా. చంద్ర ఓబులరెడ్డి ఆవిష్కరించిన ఏ ఎల్ సీ సీ. ట్రెయిలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments