Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో వెలుగుచూసిన కొత్త బ్యాక్టీరియా ''బ్రూసెల్లోసిస్”

Webdunia
శుక్రవారం, 6 నవంబరు 2020 (14:29 IST)
చైనాలోని వూహాన్‌లో ప్రారంభమైన కరోనా వైరస్ అంతం కాకముందే మరో బ్యాక్టీరియా వెలుగులోకి వచ్చింది. దీనిని బ్రూసెల్లోసిస్ అని గుర్తించారు. గన్స్ ప్రావిన్స్ రాజధాని లాన్ ఝౌల్‌లో ఆరు వేల మందికి పైగా ఈ బ్యాక్టీరియా బారిన పడినట్టు స్థానిక ప్రభుత్వం ప్రకటించింది.
 
ఏడాది క్రితం చైనా పశుసంవర్థక శాఖకు సంబంధించిన బయోఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ నుంచి లీకేజ్ కారణంగా ఈ బ్యాక్టీరియా బయటకు వచ్చినట్లు పేర్కొంది. నగరంలో మొత్తం 55,725 మందిని పరీక్షించగా వారిలో 6,620 మందికి బ్రూసెల్లోసిస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. బ్యాక్టీరియా సోకిన జంతవులలో ప్రత్యక్ష సంబంధాల వల్ల, కలుషితమైన జంతు ఉత్పత్తులను తినడం, తాగడం వల్ల ఈ బ్యాక్టీరియా సోకుతందని లాన్ఝౌ హెల్త్ కమిషన్ పేర్కొంది.
 
కాగా ఈ ఏడాది సెప్టెంబరులో 3,245మంది ఈ బ్యాక్టీరియా బారిన పడ్డారు. ఈ బ్యాక్టీ రియా సోకిన వారిలో ప్లూ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments