Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు ఏకే47 రైఫిల్స్‌తో సెక్యూరిటీ!!

ఠాగూర్
సోమవారం, 26 మే 2025 (19:08 IST)
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసిన కేసులో అరెస్టయిన హర్యానా రాష్ట్రంలోని హిసార్‌కు చెందిన లేడీ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఇస్లామాబాద్ పర్యటనలో రాచమర్యాదలు లభించాయి. ఆమెకు పాకిస్థాన్ ప్రభుత్వం ఏకే47 రైఫిల్స్‌ సెక్యూరిటీని కల్పించింది. ఆమెకు ఏకంగా ఆరుగురు గన్‌మెన్స్ భద్రతగా ఉన్నారు. ఈ విషయం తాజాగా వెల్లడైంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్‌తో పాటు చైనా దేశాల్లో పర్యటించారు. ముఖ్యంగా పాక్‌‍లో పర్యటించినపుడు ఆరుగురు గన్‌మెన్స్‌తో సెక్యూరిటీ పాక్ సర్కారు కల్పించింది. ఆమెకు పాక్ భద్రతా బలగాలు సెక్యూరిటీగా ఉన్న దృశ్యాలను స్పానిష్ యూట్యూబర్ ఒకరు రికార్డు చేశారు. 
 
జ్యోతి మల్హోత్రా పాక్‌లోని అనార్కలి మార్కెట్‌లో సంచరిస్తూ వీడియో కూడా తీసుకున్నారు. అలాగే, వీసా ఇంటర్వ్యూకు వెళ్లిన సమయంలో పాక్ ఏజెంట్లు ఆమెను ట్రాప్ చేశారు. ఆ తర్వాత ఆమె పాకిస్థాన్‌లో ఉండగానే పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐతో డీల్ కుదుర్చుకున్నట్టు అనుమానిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharanya: ఫిదా భామ శరణ్యకు సన్నగిల్లిన అవకాశాలు.. కానీ ఈ ఏడాది ఛాన్సులే ఛాన్సులు

ప్రేమ, ప్రతీకారం, మోసంతో అడివి శేష్ డకాయిట్ ఫైర్ గ్లింప్స్ రిలీజ్

Kayadu Lohar: డ్రాగన్ బ్యూటీ కాయదు పార్టీ వ్యవహారం- ఒక్క రాత్రికి రూ.30 లక్షలు.. అవి కంపల్సరీ

మిరాయ్ కోసం రైలు పైన నిలబడి రిస్కీ స్టంట్ చేసిన తేజ సజ్జా

షష్టిపూర్తి లోని రాజేంద్ర ప్రసాద్ పాత్ర బయట కనిపించదు : దర్శకుడు పవన్ ప్రభ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింత చిగురు వచ్చేసింది, తింటే ఏమవుతుంది?

నా ప్రాణమా, నన్నల్లుకునే పున్నమి సౌందర్యమా

రిలేషన్‌షిప్ పెట్టుకోగానే అమ్మాయిలు లావుగా మారిపోతారు, ఎందుకని?

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

తర్వాతి కథనం
Show comments