Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు ఏకే47 రైఫిల్స్‌తో సెక్యూరిటీ!!

ఠాగూర్
సోమవారం, 26 మే 2025 (19:08 IST)
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసిన కేసులో అరెస్టయిన హర్యానా రాష్ట్రంలోని హిసార్‌కు చెందిన లేడీ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఇస్లామాబాద్ పర్యటనలో రాచమర్యాదలు లభించాయి. ఆమెకు పాకిస్థాన్ ప్రభుత్వం ఏకే47 రైఫిల్స్‌ సెక్యూరిటీని కల్పించింది. ఆమెకు ఏకంగా ఆరుగురు గన్‌మెన్స్ భద్రతగా ఉన్నారు. ఈ విషయం తాజాగా వెల్లడైంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్‌తో పాటు చైనా దేశాల్లో పర్యటించారు. ముఖ్యంగా పాక్‌‍లో పర్యటించినపుడు ఆరుగురు గన్‌మెన్స్‌తో సెక్యూరిటీ పాక్ సర్కారు కల్పించింది. ఆమెకు పాక్ భద్రతా బలగాలు సెక్యూరిటీగా ఉన్న దృశ్యాలను స్పానిష్ యూట్యూబర్ ఒకరు రికార్డు చేశారు. 
 
జ్యోతి మల్హోత్రా పాక్‌లోని అనార్కలి మార్కెట్‌లో సంచరిస్తూ వీడియో కూడా తీసుకున్నారు. అలాగే, వీసా ఇంటర్వ్యూకు వెళ్లిన సమయంలో పాక్ ఏజెంట్లు ఆమెను ట్రాప్ చేశారు. ఆ తర్వాత ఆమె పాకిస్థాన్‌లో ఉండగానే పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐతో డీల్ కుదుర్చుకున్నట్టు అనుమానిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments