Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో మళ్లీ భూకంపం - భూకంప లేఖినిపై 5.2గా నమోదు

Webdunia
ఆదివారం, 3 జులై 2022 (14:18 IST)
చైనా దేశంలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. గడిచిన రెండు రోజుల్లో ఏకంగా రెండు సార్లు భూప్రకంపనలు కనిపించాయి. ఆదివారం కూడా ఈ భూకంపం సంభవించగా, ఇది భూకంపం లేఖనిపై 5.2గా నమోదైంది. ఈ విషయాన్ని చైనా భూకంప కేంద్రం వెల్లడించింది. ఈ భూకంప కేంద్రాన్ని జిన్ జియాంగ్ ఉయ్గర్ అటానమస్ రీజియన్‌లో భూమి అడుగు భాగంలో పది కిలోమీటర్ల దూరంలో లోతులో గుర్తించారు. 
 
అంతకుముందు శనివారం కూడా జిన్జియాంగ్ ప్రావిన్స్‌లో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. జూన్ నెలలో కూడా సిచువాన్ ప్రావిన్స్‌లో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. శనివారం దక్షిణ ఇరాన్ ప్రాంతంలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెల్సిందే. ఇరాన్‌లో వచ్చిన భూప్రకంపనలు ప్రభావం యూఏఈ, బహ్రైన్, ఖతార్ తదితర దేశాల్లో కనిపించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిల్మ్‌ఫేర్ గ్లామర్- స్టైల్ అవార్డ్స్ 2025తో బ్లెండర్స్ ప్రైడ్

Emraan Hashmi: పవన్ కళ్యాణ్ ఓజీ నుండి థమన్ స్వరపరిచిన ఓమి ట్రాన్స్ విడుదల

Tej sajja: చిరంజీవి, కరణ్ జోహార్, నాని గారి కాంప్లిమెంట్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది : తేజ సజ్జా

Shiva Kandukuri: చాయ్ వాలా మొదటి సింగిల్ సఖిరే లిరికల్ విడుదలైంది

Rajendra Prasad: ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం నేనెవరు : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

తర్వాతి కథనం
Show comments