Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లింట విషాదం - సిలిండర్ పేలి ముగ్గురి సజీవదహనం

Webdunia
ఆదివారం, 3 జులై 2022 (13:49 IST)
పంజాబ్ రాష్ట్రంలోని ఓ పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలడంతో నలుగురు సజీవదహనమయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పంజాబ్‌లోని విక్రమ్ పూర్‌లో గ్రామంలో చోటుచేసుకుంది. 
 
ఫజిల్కా జిల్లాలోని జలాలా‌బాద్ ప్రాంతంలో శనివారం జరిగిన ఓ వివాహ వేడుకలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనపై నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. విక్రమ్‌పూర్‌లో గ్రామంలో చోటుచేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. 
 
మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ బాలిక ఉన్నట్టు తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్పించారని, ప్రస్తుతం వారికి చికిత్స జరుగుతున్నట్టు అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments