Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరిగిన అక్రమ వలసలు - ట్రక్కులో 46 మృతదేహాలు

Webdunia
మంగళవారం, 28 జూన్ 2022 (12:24 IST)
అమెరికా - మెక్సికో దేశ సరిహద్దుల్లో అక్రమవలసలు పెరిగిపోయాయి. దీంతో అనేక మంది పౌరులు అమెరికా నుంచి బ్రెజిల్‌కు, బ్రెజిల్ నుంచి అమెరికాకు వలస పోతున్నారు. ఈ క్రమంలో టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియాలో ఓ ట్రక్కులో 46 మంది వలసదారుల మృతదేహాలను అధికారులు గుర్తించారు. వీరంతా ఊపిరాడక చనిపోయినట్టు భావిస్తున్నారు. 
 
ట్రక్కు ట్రైయిలర్‌ల దాక్కుతున్న మరో 16 మందిని రక్షించి సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్టు శాన్ ఆంటోనియా అగ్నిమాపకదళ విభాగం వెల్లడించింది. ఈ 16 మందిని నలుగురు మైనర్లు ఉన్నట్టు తెలిపారు. ఈ మనుషుల అక్రమ రవాణాకు సంబంధించి అమెరికా పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శాన్ ఆంటోనియో నగర శివారు ప్రాంతంలో ఈ ట్రక్కును గుర్తించిన పోలీసులు అనుమానంతో దీన్ని తనిఖీ చేయగా, ఈ దిగ్భ్రాంతికర విషయం వెలుగు చూసింది. 
 
అయితే, ఈ వలసదారుల మృతికి అధిక ఉష్ణోగ్రత కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే శాన్ ఆంటోనియాలో సోమవారం రికార్డు స్థాయిలో 103 డిగ్రీలో ఫారెన్ హీట్‌ ఉష్ణోగ్రత నమోదైంది. వలసదారుల మరణానికి ఇది ఓ కారణమై వుండొచ్చని అధికారులు భావిస్తున్నారు. గత 2017 జూలై నెలలో కూడా ఇదే విధంగా పది మంది వలసదారురు ప్రాణాలు కోల్పోయిన ఘటన కూడా కలకలంస సృష్టించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments