Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓహియో రాష్ట్రంలో కాల్పులు... నలుగురు మృతి

Webdunia
ఆదివారం, 7 ఆగస్టు 2022 (17:18 IST)
అమెరికాలో మరో ఉన్మాది తుపాకీతో విరుచుకుపడ్డాడు. ఓహియో రాష్ట్రం బట్లర్ టౌన్ షిప్‌లో ఓ దుండగుడు కాల్పులకు పాల్పడగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం గుర్తు తెలియని వ్యక్తి కారులో పరారయ్యాడు. కారు వివరాల ఆధారంగా పోలీసులు అతడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 
 
దుండగుడి కారు ఫొటోను పోలీసులు విడుదల చేసి ప్రజలను అప్రమత్తం చేశారు. నిందితుడిని స్టీఫెన్ మల్రోగా అనుమానిస్తున్నట్టు బట్లర్ టౌన్ షిప్ పోలీసు చీఫ్ జాన్ పోర్టర్ తెలిపారు. 
 
ఎఫ్‌బీఐ, బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, ఫైర్ ఆర్మ్స్ అండ్ ఎక్స్ ప్లోజివ్స్ తరఫున గాలింపు చర్యలు చేపట్టినట్టు ప్రకటించారు. నిందితుడికి లెక్సింగ్టన్, కెంటకీ, ఇండియానాపోలిస్, చికాగోలతో సంబంధం ఉందని, ఈ పట్టణాల్లో ఎక్కడైనా ఉండొచ్చని ఎఫ్‌బీఐ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments