Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈజిప్టులో ఘోర రోడ్డు ప్రమాదం.. 35 మంది మృతి

Webdunia
శనివారం, 28 అక్టోబరు 2023 (19:03 IST)
ఈజిప్టులో రోడ్డు ప్రమాదాల్లో వేలాది మంది మృతి చెందుతారు. 2021లో రోడ్డు ప్రమాదాల్లో దాదాపు ఏడు వేల మంది మృతి చెందినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 
 
తాజాగా ఈజిప్టులో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 50 మందికి పైగా గాయాలపాలయ్యారు. శనివారం వాడి అల్‌ - నట్రూన్‌ సమీపంలోని కైరో- అలెగ్జాండ్రియా హైవేపై ఈ దుర్ఘటన సంభవించింది. 
 
బస్సు, కార్లు, లారీ ఒకదానికొకటి వరుసగా ఢీకొనడంతో మృతుల సంఖ్య మూడు పదులు దాటింది. ఈ ప్రమాదంలో లారీ బోల్తాపడటం కారణంగా మంటలు చెలరేగి బస్సు, మిన్సీ బస్సు, అనేక కార్లు ధ్వంసమయ్యాయి. ఈ మంటల్లో 18 మంది సజీవ దహనం అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నచ్చితే బలగం సినిమాలో ప్రోత్సహించండి. నచ్చకపోతే... : దిల్ రాజు

ఆ దర్శకుడు మా కుటుంబ సభ్యుడిగా మారారు : జూనియర్ ఎన్టీఆర్

మలయాళ విలన్ నటుడు మోహన్ రాజ్ ఇకలేరు...

రజనీకాంత్ 'వేట్టయన్' చిత్రం విడుదలపై స్టే విధించండి : హైకోర్టులో పిటిషన్

హుందాతనాన్ని నిలబెట్టుకోండి.. గౌరవప్రదంగా వ్యవహరించండి : ఎస్ఎస్ రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

తర్వాతి కథనం
Show comments