Webdunia - Bharat's app for daily news and videos

Install App

300 ఏళ్ల క్రితం చనిపోయింది కానీ కళ్లు తెరిచి చూసింది.. ఎలా సాధ్యం..?

300 ఏళ్ల క్రితం చనిపోయింది.. కానీ ఇప్పుడిప్పుడే కళ్లు తెరిచి చూసింది. అందరూ షాక్ అయ్యారు. భయంతో వణికిపోయారు. కానీ ఓ పర్యాటకుడు వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టడంతో వీడియో వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళి

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2016 (12:07 IST)
300 ఏళ్ల క్రితం చనిపోయింది.. కానీ ఇప్పుడిప్పుడే కళ్లు తెరిచి చూసింది. అందరూ షాక్ అయ్యారు. భయంతో వణికిపోయారు. కానీ ఓ పర్యాటకుడు వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టడంతో వీడియో వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. 300 సంవత్సరాల క్రితం శాంతా ఇనోసెన్సియా అనే చిన్నారి ఉండేది. నిత్యం ఏసు క్రీస్తు ధ్యానంలో ఉండే ఆమె ఓ రోజు నన్‌గా మారిపోవాలని నిర్ణయించుకుందట. 
 
కానీ ఆమె నన్‌గా మారిపోవడం ఆమె తండ్రికి ఏమాత్రం ఇష్టం లేదని తెలియడంతో.. ఆమె ఇల్లు వదిలి వెళ్లేందుకు సిద్ధమైంది. దీంతో తండ్రి తీవ్రంగా కొట్టడంతో ప్రాణాలు కోల్పోయింది. దీంతో క్రీస్తు భక్తికి చిహ్నంగా ఇనోసెన్సియా భౌతిక కాయాన్ని చర్చిలోనే ఉంచాలని మత పెద్దలు నిర్ణయించారు. శరీరం కుళ్లిపోకుండా వివిధ రసాయనాలతో గాజు పెట్టెలో ఉంచారు. అయితే తాజాగా ఆ మృతదేహం కళ్లు తెరిచి చూసింది. 
 
వీడియోలో ఆమె కళ్లు తెరస్తున్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఇనోసెన్సియా కళ్లు తెరిచి చూసేందుకు గల స్పష్టమైన కారణం మాత్రం ఇంకా తెలియరాలేదు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

'హరి హర వీరమల్లు'తో పాన్ ఇండియా విజయాన్ని అందుకుంటాం : నిర్మాత ఏ.ఎం.రత్నం

బోరున విలపించిన జానీ మాస్టర్... ఎందుకో తెలుసా? (Video)

రాజ్ తరుణ్-లావణ్య కేసు- హార్డ్ డిస్క్‌లో 200కి పైగా వీడియోలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

తర్వాతి కథనం
Show comments