Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనోయిలోని అపార్ట్‌మెంట్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. 50మంది సజీవదహనం

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2023 (11:48 IST)
వియత్నాం రాజధాని హనోయిలోని అపార్ట్‌మెంట్ బ్లాక్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో డజన్ల కొద్దీ ప్రజలు మరణించారు. 50మంది సజీవదహనం అయ్యారు. మంగళవారం అర్ధరాత్రి 10-అంతస్థుల భవనంలోని పార్కింగ్ ఫ్లోర్‌లో మోటర్‌బైక్‌లతో నిండిన ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే అక్కడకు చేరిన అగ్నిమాపక సిబ్బంది దాదాపు 70 మందిని రక్షించారు. అలాగే  54 మందిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో "డజన్ల కొద్దీ మరణించారు" అని అధికారిక వియత్నాం న్యూస్ ఏజెన్సీ తెలిపింది. 
 
చనిపోయినవారిలో కనీసం ముగ్గురు పిల్లలు ఉన్నారని ఆన్‌లైన్ స్టేట్ వార్తాపత్రిక వియెట్‌టైమ్స్ తెలిపింది.
 
 రాత్రిపూట కావడంతో చాలామంది నిద్రలోనే మృత్యువు ఒడిలోకి చేరుకున్నారు. అపార్ట్ మెంట్ కావడంతో తప్పించుకునే దారిలేక చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కాంప్లెక్స్‌లో దాదాపు 150 మంది నివసిస్తున్నారని అధికారులు తెలిపారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments