Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్‌ఫోన్ అతిగా వాడింది.. వీల్ ఛైర్‌కే పరిమితమైంది..

Webdunia
శనివారం, 25 ఫిబ్రవరి 2023 (22:21 IST)
స్మార్ట్ ఫోన్ లేనిదే క్షణం గడవని రోజులివి. అన్నం లేకుండా వుంటారేమో కానీ స్మార్ట్ ఫోన్ లేనిదే చాలామంది వుండలేరు. ప్రస్తుతం జీవనంలో స్మార్ట్ ఫోన్ ఓ భాగమైపోయింది. అయితే స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తే.. కంటితో పలు అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
అయినా స్మార్ట్ ఫోన్ల వాడకం ఏ మాత్రం తగ్గట్లేదు. ఇప్పటికే ఫోన్ వాడకం వల్ల కళ్ళు, వెన్నునొప్పి, చేతులు తిమ్మిర్లు లాంటి సమస్యలు చాలానే వింటున్నాం. ఇప్పుడు మరో కొత్త సమస్య బయటపడింది.
 
అతిగా ఫోన్ వాడడం వలన చిన్న వయసులోనే వీల్ ఛైర్ కి పరిమితం అయింది ఓ అమ్మాయి. యూకేకి చెందిన 29 ఏళ్ళ ఫెనెల్లా ఫాక్స్ చాలా ఎక్కువగా ఫోన్ వాడి వెర్టిగో సమస్యను కొని తెచ్చుకుంది. 
 
ప్రతిరోజూ సోషల్ మీడియాలో 14 గంటలు ఆమె గడిపేదట. దీంతో ఫెనెల్లా వెర్టిగో బారిన పడింది. ఫెనెల్లాకు సమస్య మొదట్లో చిన్నగానే ఉండేది. తలనొప్పి, మైకం లాంటివి అప్పుడప్పుడూ వచ్చేవి. తర్వాత అదే పెద్దగా అయింది. చివరకు నడవడం కూడా కష్టం అయిందని ఆమె వాపోయింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments