Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెంచుకున్న మహిళను తిన్న 20 పిల్లులు

Webdunia
మంగళవారం, 21 జూన్ 2022 (13:45 IST)
ఇంట్లో కుప్పకూలిపోయిన మహిళను తాను పెంచుకున్న 20 పిల్లులు తినేశాయి. ఈ దుర్ఘటన రష్యాలోని రోస్టోవ్‌లో జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది. వివరాల్లోకి వెళితే.. 20 పిల్లులను అల్లారు ముద్దుగా పెంచుకున్న మహిళకు పిల్లులే యముడిగా మారాయి. 
 
ఏమైందో ఏమో కానీ ఆ మహిళ ఒక్కసారిగా ఇంట్లోనే కుప్పకూలి చనిపోయింది. దీంతో పిల్లులకు ఆహారం పెట్టేవారు లేక ఒంటరిగా మిగిలిపోయాయి. 
 
పిల్లులకు ఆహారం లేక.. చనిపోయి పడి ఉన్న తమ యజమానినే తిన్నాయని పిల్లులను రక్షించిన వ్యక్తి మీడియాకు తెలిపారు. అయితే ఆమె మరణించిన రెండు వారాల తర్వాత పాక్షికంగా పిల్లులు తిన్న మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments