Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిలిప్పీన్స్‌‌ను కుదిపేసిన టెంబిన్- బస్సు ప్రమాదంలో 20 మంది మృతి (Video)

ఫిలిప్పీన్స్‌ను టెంబిన్ అనే తుఫాను ముంచేసింది. పెను తుఫాను అయిన టెంబిన్‌ జల ప్రళయానికి 153 మంది గల్లంతయ్యారు. 182 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ తుఫాను కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారని.. వారిని ఆదుక

Webdunia
సోమవారం, 25 డిశెంబరు 2017 (11:31 IST)
ఫిలిప్పీన్స్‌ను టెంబిన్ అనే తుఫాను ముంచేసింది. పెను తుఫాను అయిన టెంబిన్‌ జల ప్రళయానికి 153 మంది గల్లంతయ్యారు. 182 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ తుఫాను కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారని.. వారిని ఆదుకునేందుకు చర్యలు చేపట్టినట్లు ఫిలిప్పీన్స్ ప్రభుత్వాధికారులు తెలిపారు. ఇంకా సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయని వారు వెల్లడించారు. 
 
భారీ వర్షాలతో ఒక్కసారిగా వరదలు సంభవించాయి. పెద్ద ఎత్తున మట్టి కొట్టుకురావడంతో జలప్రళయం ఏర్పడిందని అధికారులు చెప్తున్నారు. అయితే టెంబిన్ ప్రభావంతో పెను ముప్పు తప్పదని ముందస్తు హెచ్చరికలు జారీ చేసినా ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదని.. అందువల్లే ప్రాణనష్టం అధికంగా జరిగిందని ప్రభుత్వాధికారులు చెపుతున్నారు. భారీగా  కొట్టుకొచ్చిన వరద మట్టితో సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తోందని తెలిపారు.
 
మరోవైపు క్రిస్మస్ పండుగ నేపథ్యంలో ఫిలిప్పైన్స్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 20 మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు వున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

వర్జిన్ బాయ్స్ ట్రైలర్ లోనే అడల్ట్ కంటెంట్ - దానిని టీనేజర్స్ తో పబ్లిసిటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments