Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూజిలాండ్ మృతుల్లో ఇద్దరు హైదరాబాద్ టెక్కీలు..

Webdunia
ఆదివారం, 17 మార్చి 2019 (12:00 IST)
ఇటీవల న్యూజిలాండ్ క్రైస్ట్‌చర్చ్ నగరంలోని మసీదుల్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు తెలంగాణవాసులు మృతి చెందారు. వీరిద్దరూ కివీస్‌ టెక్కీలుగా పని చేస్తున్నారు. శుక్రవారం కాల్పుల తర్వాత ఆచూకీలేని ఫర్హాజ్ హసన్ చనిపోయినట్టు వెల్లడైంది. ఆయన మృతదేహం శనివారం లభించింది. మరణించిన మరో వ్యక్తిని కరీంనగర్‌కు చెందిన ఇమ్రాన్‌ఖాన్‌గా గుర్తించారు. 
 
ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడ్డ హైదరాబాద్ అంబర్‌పేటకు చెందిన ఇక్బాల్ జహంగీర్‌కు ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. ఈయన పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ టోలిచౌకిలోని నదీం కాలనీలో నివసిస్తున్న సైదుద్దీన్ కుమారుడు ఫర్హాజ్ హసన్ (31) కాల్పుల ఘటన తర్వాత కనిపించడంలేదని భావించారు. ఆయన భార్య స్థానిక అధికారులను సంప్రదించడంతోపాటు అక్కడి దవాఖానకు వెళ్లి పరిశీలించారు. ఫర్హాజ్ మృతదేహం లభ్యం కావడంతో అతడు మరణించినట్టు అధికారికంగా ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments