వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి తమ పార్టీ తరపున ఏపీ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఆదివారం ప్రకటించారు. ముందుకు కడప జిల్లా ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్ఆర్ సమాధికి నివాళులు అర్పించిన తర్వాత ఆయన అభ్యర్థుల జాబితాను వెల్లడించారు.
తొలుత మొదట లోక్సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను నందిగం సురేశ్ ప్రకటించారు. ఆ తర్వాత 175 అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల జాబితాను సీనియర్ నేత ధర్మాన ప్రకటించారు. ఆ జాబితా ప్రకారం అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తే,