Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైజీరియా ఇంధన డిపోలో భారీ పేలుడు - 34 మంది మృతి

Webdunia
ఆదివారం, 24 సెప్టెంబరు 2023 (15:30 IST)
నైజీరియా సరిహద్దు సమీపంలోని బెనిన్‌లో ఉన్న ఓ ఇంధన డిపోలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఏకంగా 34 మంది చనిపోయారు. దక్షిణ బెనిన్ పట్టణంలోని సెమె పోడ్జిలో నిషిద్ద ఇంధన డిపోలో ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాది. దీంతో ఆ ప్రాంతమంతా నట్టటి పొగ దట్టంగా వ్యాపించింది.
 
ఈ ఘటనలో డజన్ల కొద్దీ కాలిన మృతదేహాలు పేలుడు స్థలంలో కనిపించాయి. ప్రమాదంలో మరో 20 మంది వరకు గాయపడినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు శిశువులు కూడా ఉన్నట్టు సమాచారం. కాగా, ఈ పేలుడు సంబంవించిన దృశ్యాలు సోషల్ మీడియాతో పాటు ఎలక్ట్రానికి మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments