Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైజీరియా ఇంధన డిపోలో భారీ పేలుడు - 34 మంది మృతి

Webdunia
ఆదివారం, 24 సెప్టెంబరు 2023 (15:30 IST)
నైజీరియా సరిహద్దు సమీపంలోని బెనిన్‌లో ఉన్న ఓ ఇంధన డిపోలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఏకంగా 34 మంది చనిపోయారు. దక్షిణ బెనిన్ పట్టణంలోని సెమె పోడ్జిలో నిషిద్ద ఇంధన డిపోలో ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాది. దీంతో ఆ ప్రాంతమంతా నట్టటి పొగ దట్టంగా వ్యాపించింది.
 
ఈ ఘటనలో డజన్ల కొద్దీ కాలిన మృతదేహాలు పేలుడు స్థలంలో కనిపించాయి. ప్రమాదంలో మరో 20 మంది వరకు గాయపడినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు శిశువులు కూడా ఉన్నట్టు సమాచారం. కాగా, ఈ పేలుడు సంబంవించిన దృశ్యాలు సోషల్ మీడియాతో పాటు ఎలక్ట్రానికి మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వింటేజ్ తరహా సినిమాగా బ్లాక్ నైట్ సాంగ్స్, ట్రైలర్ లాంచ్

Saptami: పవన్ కల్యాణ్ అభిమానిని, తెరపై నేను కనిపించకపోవడానికి కారణమదే : సప్తమి గౌడ

రానా దగ్గుబాటి, ప్రవీణ పరుచూరి కాంబినేషన్ లో కొత్తపల్లిలో ఒకప్పుడు

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments