Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ చెరలో 19 మంది భారతీయులు...

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (10:14 IST)
పాకిస్థాన్ చెరలో 19 మంది భారతీయులు బందీలుగా ఉన్నారు. వీరంతా దేశ సరిహద్దులను చట్టువిరుద్ధంగా దాటారని ఆరోపిస్తూ పాకిస్థాన్ అధికారులు వీరిని అరెస్టు చేశారు. రెండు నెలల క్రితం వాళ్లు దేశంలోకి ప్రవేశించారని, ప్రస్తుతం వివిధ జైళ్లలో ఉన్నారని పాకిస్థాన్ అధికారి ఒకరు వెల్లడించారు.
 
మరోవైపు, ఇదే తరహా కేసులో మరో ముగ్గురు బంగ్లాదేశ్‌ పౌరులను కూడా అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. దీనికి సంబంధించి వచ్చే నవంబర్‌ 9వ తేదీన పాకిస్థాన్ సుప్రీంకోర్టులో విచారణ జరుగబోతున్నదని వెల్లడించారు. గూఢచర్యం ఆరోపణలపై సదరు నిందితులను భద్రతా పరిరక్షణ చట్టం కింద అరెస్టు చేసినట్టు వివరించారు. 
 
పాకిస్థాన్ చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది. వారు గూఢచారులు కాదనీ, అమాయమకులైన తమ పౌరులపై పాకిస్థాన్ గూఢచర్యం ఆరోపణలు మోపి.. బందించిందని ఆరోపించారు. తక్షణం ఆ 19 మంది పౌరులను విడుదల చేయాలని భారత్ విజ్ఞప్తి చేసింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments