Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ చెరలో 19 మంది భారతీయులు...

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (10:14 IST)
పాకిస్థాన్ చెరలో 19 మంది భారతీయులు బందీలుగా ఉన్నారు. వీరంతా దేశ సరిహద్దులను చట్టువిరుద్ధంగా దాటారని ఆరోపిస్తూ పాకిస్థాన్ అధికారులు వీరిని అరెస్టు చేశారు. రెండు నెలల క్రితం వాళ్లు దేశంలోకి ప్రవేశించారని, ప్రస్తుతం వివిధ జైళ్లలో ఉన్నారని పాకిస్థాన్ అధికారి ఒకరు వెల్లడించారు.
 
మరోవైపు, ఇదే తరహా కేసులో మరో ముగ్గురు బంగ్లాదేశ్‌ పౌరులను కూడా అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. దీనికి సంబంధించి వచ్చే నవంబర్‌ 9వ తేదీన పాకిస్థాన్ సుప్రీంకోర్టులో విచారణ జరుగబోతున్నదని వెల్లడించారు. గూఢచర్యం ఆరోపణలపై సదరు నిందితులను భద్రతా పరిరక్షణ చట్టం కింద అరెస్టు చేసినట్టు వివరించారు. 
 
పాకిస్థాన్ చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది. వారు గూఢచారులు కాదనీ, అమాయమకులైన తమ పౌరులపై పాకిస్థాన్ గూఢచర్యం ఆరోపణలు మోపి.. బందించిందని ఆరోపించారు. తక్షణం ఆ 19 మంది పౌరులను విడుదల చేయాలని భారత్ విజ్ఞప్తి చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments