10 నిమిషాల వ్యవధిలో 49 వాహనాలు ఢీ - 16 మంది మృతి

Webdunia
సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (17:55 IST)
హూనాన్ ప్రావిన్స్‌లోని చాంగ్‌షా నగరంలోని జుచాంగ్ - గ్వాంగజ్ హైవేవేపై కేవలం 10 నిమిషాల వ్యవధిలో ఏకంగా 49 వాహనాలు ఒకదాని తర్వాత ఒకటి ఢీకొట్టాయి. ఈ ఘోర ప్రమాదంలో ఏకంగా 16 మంది చనిపోగా మరో 66 మంది మృత్యువాతపడ్డారు. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సీజీటీఎన్ న్యూస్ పోర్టల్ వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వరుస ప్రమాదాలు శనివారం సాయంత్రం జరిగాయి. 
 
ఈ రహదారిపై ఒకదాని తర్వాత ఒకటి ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొన్ని వాహనాలు ధ్వంసం కాగా, మరికొన్ని వాహనాల నుంచి మంటలు చెలరేగాయి. దీంతో చాలా మంది వాహనాల్లో చిక్కుకునిపోగా, వారిలో పలువురు గాయపడ్డారు. మరికొందరు మంటల్లో కాలిపోయి ప్రాణాలు కోల్పోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments