పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. సిలిండర్ పేలి 17మంది మృతి

Webdunia
సోమవారం, 30 నవంబరు 2020 (22:12 IST)
పాకిస్థాన్ పంజాబ్ రాష్ట్రంలో సోమవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కలాకతాయ్-నరాంగ్ మండీ రోడ్డు మార్గంలో బస్సు, వ్యాను ఢీ కొన్నాయి. దీంతో వ్యానులోని సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయి. నరాంగ్ మండీకి 75 కిలోమీటర్ల దూరంలో ఈ  ప్రమాదం సంభవించింది. 
 
ఈ ఘటనలో 13 మంది సజీవ దహనమయ్యారు. 17 మందికి గాయాలయ్యాయి. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న సయాయక సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి ఉస్మాన్ బజ్దార్ విచారం వ్యక్తం చేశారు.
 
సిలిండర్ పేలడంతో వ్యాన్ పూర్తిగా దగ్ధమైంది. రెస్క్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించినట్లు ఓ అధికారి చెప్పారు. ఈ ఘటనలో 13 మంది ప్రయాణికులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించగా, గాయపడిన 17మందిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని ఆయన వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments