Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. సిలిండర్ పేలి 17మంది మృతి

Webdunia
సోమవారం, 30 నవంబరు 2020 (22:12 IST)
పాకిస్థాన్ పంజాబ్ రాష్ట్రంలో సోమవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కలాకతాయ్-నరాంగ్ మండీ రోడ్డు మార్గంలో బస్సు, వ్యాను ఢీ కొన్నాయి. దీంతో వ్యానులోని సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయి. నరాంగ్ మండీకి 75 కిలోమీటర్ల దూరంలో ఈ  ప్రమాదం సంభవించింది. 
 
ఈ ఘటనలో 13 మంది సజీవ దహనమయ్యారు. 17 మందికి గాయాలయ్యాయి. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న సయాయక సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి ఉస్మాన్ బజ్దార్ విచారం వ్యక్తం చేశారు.
 
సిలిండర్ పేలడంతో వ్యాన్ పూర్తిగా దగ్ధమైంది. రెస్క్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించినట్లు ఓ అధికారి చెప్పారు. ఈ ఘటనలో 13 మంది ప్రయాణికులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించగా, గాయపడిన 17మందిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని ఆయన వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

దర్శన్ అభిమాని రేణుకస్వామి హత్య కేసు : వెలుగులోకి సంచలన విషయాలు

ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో డబుల్ ఇస్మార్ట్ టైటిల్ సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments