Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో రెస్టారెంట్‌లో పేలుడు.. ఒకరు మృతి.. 22 మందికి గాయాలు

సెల్వి
బుధవారం, 13 మార్చి 2024 (10:34 IST)
చైనాలోని హెబీ ప్రావిన్స్‌లో బుధవారం జరిగిన ఈటెరీ పేలుడులో ఒకరు మృతి చెందగా, మరో 22 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. నగరంలోని ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ బ్యూరో ప్రకారం, సాన్హే నగరంలోని యంజియావో టౌన్‌షిప్‌లోని ఫ్రైడ్ చికెన్ రెస్టారెంట్‌లో ఉదయం 7:54 గంటలకు పేలుడు సంభవించింది.
 
గ్యాస్ లీక్ కారణంగా ఇది సంభవించినట్లు అనుమానిస్తున్నట్లు బ్యూరో తెలిపింది. రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ పేలుడు ధాటికి అక్కడ ఉన్న చుట్టు పక్కల భవనాలతో పాటు వాహనాలు కూడా పెద్ద ఎత్తున ధ్వంసమయ్యాయి. 
 
ఆ పేలుడు సంభవించిన తర్వాత అక్కడ భారీ ఎత్తున్న నీలి మంటలు ఎగిసిపడినట్లు వైరల్ అవుతున్న వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments