Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాస్మిన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

సిహెచ్
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (23:05 IST)
వేసవి రాగానే మల్లెపూల గుబాళింపులు వచ్చేస్తాయి. ఈ మల్లపూలు అందానికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటి నుంచి తయారుచేసే టీలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
మల్లెపూల టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర శాతం అదుపులో ఉంటుంది.
రక్తంలో ఎల్.డి.ఎల్. కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.
జాస్మిన్ టీ తాగితే గుండె సంబంధిత వ్యాధులను, పక్షవాతం రావు.
లావు తగ్గాలనుకునే వారికి జాస్మిన్ టీ ఎంతో మంచిది. 
జాస్మిన్ టీతో పుక్కిలిస్తే చిగుళ్ళ వ్యాధులు, దంతక్షయం రాకుండా కాపాడుతుంది.
అల్సర్, కేన్సర్ వంటివి రాకుండా మల్లెపూల టీ సహాయపడుతుంది.
జలుబు, దగ్గు, అలర్జీల నుండి ఉపశమనాన్ని ఇస్తుంది.
కండరాల నొప్పులను, కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది.
మల్లె పూలు నీటిలో వేసుకొని గంట తర్వాత స్నానము చేస్తే హాయిగా ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

తర్వాతి కథనం
Show comments