Webdunia - Bharat's app for daily news and videos

Install App

జిడ్డు చర్మానికి కర్పూరం - తేనె మిశ్రాన్ని రాస్తే...

వేసవికాలంలో ఎండతీవ్రత కారణంగా చెమట ఎక్కువగా పోస్తుంది. ముఖ్యంగా, ఉక్కపోత వల్ల చర్మం జిడ్డుగా తయారవుతుంది. ఇలాంటి పరిస్థితి తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇలాంటివారు చిన్నపాటి టిప్స్ పాటిస్తే ఈ సమస్య

Webdunia
శనివారం, 21 ఏప్రియల్ 2018 (14:47 IST)
వేసవికాలంలో ఎండతీవ్రత కారణంగా చెమట ఎక్కువగా పోస్తుంది. ముఖ్యంగా, ఉక్కపోత వల్ల చర్మం జిడ్డుగా తయారవుతుంది. ఇలాంటి పరిస్థితి తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇలాంటివారు చిన్నపాటి టిప్స్ పాటిస్తే ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. 
 
జిడ్డు చర్మానికి కొంచెం కర్పూరం, ఒక స్పూన్ తేనె కలిపి ఆ మిశ్రమాన్ని మీ చర్మం పై మృదువుగా రాసుకొని ఐదు నిమిషాలు తర్వాత కడగండి. ఇలా చేయడం వల్ల మీ చర్మం తేమను సంతరించుకుంటుంది. అలాగే, రక్త ప్రసరణకు చాలా మెరుగు పడుతుంది. మీది పొడి చర్మమైతే అందులో ఒక స్పూన్ తేనె, బాదం నూనెను కొంచెం కలిపి రాసుకున్నట్లైతే మంచి ఫలితాలు లభిస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఉత్తర భారతదేశంలో భారీ వర్షం భయంకరమైన విధ్వంసం: వైష్ణోదేవి భక్తులు ఐదుగురు మృతి

రండమ్మా రండి, మందులిచ్చేందుకు మీ ఊరు వచ్చా: ఎంత మంచి వైద్యుడో!!

పెళ్లైన 30 ఏళ్లకు ప్రియుడు, అతడి కోసం భర్తను చంపేసింది

Nikki Bhati: భర్త విపిన్‌కి వివాహేతర సంబంధం? రీల్స్ కోసం నిక్కీ ఆ పని చేసిందా?

Vantara, దర్యాప్తు బృందానికి పూర్తిగా సహకరిస్తాము: వంతారా యాజమాన్యం ప్రకటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

తర్వాతి కథనం
Show comments